Andhrapradesh,guntur, మే 10 -- ఏపీ హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసులో ఓ అధికారిపై సుప్రీంకోర్టు చర్యలకు ఆదేశించింది. ప్రస్తుతం నిర్వర్తిస్తున్న విధుల నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల... Read More
Hyderabad, మే 10 -- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర ... Read More
Telangana,hyderabad, మే 10 -- ఎల్ఎల్ బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు...ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ... Read More
Pithapuram,andhrapradesh, మే 10 -- పరిపాలనలో తనదైన ముద్ర వేసేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందుకెళ్తున్నారు. ఓవైపు తనకు కేటాయించిన శాఖలపై నిత్యం సమీక్షలు చేస్తూ. అధికారులను పరుగులు పెట్టిస్తున్నా... Read More
Andhrapradesh, మే 10 -- ఏపీ పాలిసెట్ - 2025 పరీక్షకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఇటీవలే ప్రాథమిక కీని విడుదల చేశారు. దీని వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో తాజాగా... Read More
Andhrapradesh,amaravati, మే 10 -- ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అన్ని రకాల పోస్టులు కలిపి 1,620 ఉద్యోగాలున్నాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు.. వేర్వురు ప్రకటనలను జారీ చే... Read More
Andhrapradesh, మే 9 -- ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నప్పటికీ. మరికొన్నిచోట్ల మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్... Read More
భారతదేశం, మే 9 -- హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ఫేజ్ - 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు రూ.3,87... Read More
Andhrapradesh,tirumala, మే 9 -- భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. సరిహద్దులతో పాటు పలు రాష్ట్రాల్లో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. పాక్ చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు.... Read More
Hyderabad,telangana, మే 9 -- అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే నిరుపేదలైన జర్న... Read More